38.2 C
Hyderabad
April 29, 2024 20: 12 PM
Slider నిజామాబాద్

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన జడ్పిటిసి సభ్యురాలు

#MLA Hanumanth Shinde

కామారెడ్డి జిల్లా జుక్కల్ శాసన సభ్యులు, ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండేకు బిచ్కుంద  జడ్పిటిసి సభ్యురాలు భారతి  రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతిరూపమైన రాఖీ పౌర్ణమి పండుగ ఉత్సవాలు మండల కేంద్రంతో పాటు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నల్సర్ రాజు, తెరాస సీనియర్ నాయకులు మహిపతి హనుమాన్లు ఉన్నారు.

Related posts

దావాజిగూడెం ఫోటో గ్రాఫర్ సాయి కి మదర్ తెరిసా సేవా పురస్కారం

Satyam NEWS

కొత్త రాజ్యాంగం తీసుకువచ్చేందుకు టర్కీ సన్నాహాలు

Bhavani

అంబర్ పేట్ లో వైభవంగా మహాపడిపూజ

Satyam NEWS

Leave a Comment