రామాపురం సమీపంలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామాపురం పోలీసులు వారి వద్ద నుంచి 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రామాపురం పోలీసులు తెలిపారు.
రామాపురం సమీపంలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామాపురం పోలీసులు వారి వద్ద నుంచి 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రామాపురం పోలీసులు తెలిపారు.