37.2 C
Hyderabad
May 2, 2024 14: 56 PM
Slider నిజామాబాద్

లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేత

#laxmanbjp

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ నిజామాబాద్ వెళ్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొడానికి రావడంతో లబాణా నాయకులు లక్ష్మణ్ ను కలిశారు. తమ సమస్యలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం అందజేసారు. సీఎంపై 1016 మంది పోటీ చేస్తున్న విషయాన్ని లక్ష్మణ్ కు వివరించారు. తమ సమస్య ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని కోరారు

Related posts

ద్వారకా తిరుమలలో ఇక నుంచి ఆన్ లైన్ సేవలు

Satyam NEWS

‘అత్యాచార’ వ్యాఖ్యలపై క్షమాపణలు

Sub Editor

అమరావతే రాజధాని అని బి.జె.పి. స్పష్టంగా చెప్పింది

Satyam NEWS

Leave a Comment