32.2 C
Hyderabad
May 2, 2024 02: 05 AM
Slider ముఖ్యంశాలు

సీనియర్లు కలిసి రాకపోయినా ఆగని రేవంత్ పయనం

#revanthreddy

సీనియర్ల పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి రాకపోయినా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తన కార్యక్రమాలను ఆపడంలేదు. రేవంత్‌ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. జనవరి 26 నుంచి జూన్‌ 2 వరకు రేవంత్‌ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు టీపీసీసీ పోస్టర్‌ విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా తాను పాదయాత్ర చేయనున్నానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

రూట్‌ మ్యాప్‌ వర్కవుట్‌ నడుస్తుందన్నారు. నిరంతరాయంగా పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి షబ్బీర్‌ అలీ, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్లు సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించుకున్నారు. ఈ భేటీకి సీనియర్లు హజరవ్వకుండా నిరసన వ్యక్త చేశారు. రేవంత్‌తో తాడోపేడో తేల్చేందుకు సిద్ధమయ్యారు.

Related posts

ఐఫ్టీయు జాతీయ మహాసభలకు తరలిన ప్రతినిధులు

Bhavani

మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేష‌న్ లో జీఏ2 పిక్చ‌ర్స్

Satyam NEWS

హైదరాబాద్ పాతబస్తీలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

Satyam NEWS

Leave a Comment