42.2 C
Hyderabad
May 3, 2024 18: 27 PM
Slider వరంగల్

Accident: రోడ్డు డివైడర్ ను ఢీకొని ఇద్దరు మృతి

#Road accident

రోడ్డు డివైడర్ ను కారు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన దుర్ఘటన జనగాం జిల్లాలో జరిగింది. రఘునాథపల్లి మండలం  కోమళ్ళ గ్రామం లోతువాగు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు కోమల్ల వద్ద డివైడర్ ను  ఢీకొంది.

దాంతో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పలివెల్పుల గ్రామానికి చెందిన వ్యాపారి చింతల రమేష్ బాబు ( 45) సంఘటన స్థలంలోనే మరణించగా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన బానోత్ రమేష్ ( డ్రైవర్) (25) జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రఘునాథ్ పల్లి ఎస్ఐ  కేస్ నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Related posts

ఫర్నిచర్ షాపును ప్రారంభించిన ములుగు సీఐ

Satyam NEWS

అమరావతి కతలు: రోడ్డు మాయమైనాది… ఏటి చేద్దాం

Bhavani

వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

Leave a Comment