40.2 C
Hyderabad
May 1, 2024 15: 54 PM
Slider కడప

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

#Women Murdered

కడప జిల్లా రాజంపేట పట్టణ శివార్లలోని ఊటుకూరు పంట పొలాల్లోమహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండ రాయి తో కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, పట్టణ సిఐ శుభకుమార్, ఎస్సై ప్రతాప్ రెడ్డి తమ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు .ఘటన జరిగిన చోట ఇంటికి సంబంధించిన చిల్లర సామాన్లు చిందర వందరగా పడిఉన్నాయి.

నిన్న మృతురాలిని బండ రాయితో కొట్టి చంపివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇదే విషయంమై డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ మహిళ మృతికి గల కారణాలపై ఆరా దీస్తున్నామని, క్లూస్ బృందాలు రానున్నాయని, ఎవరైనా మహిళ కనిపించక పోతే వారి బంధువులు సంప్రదించాలని కోరారు. మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

పోడు భూముల రక్షణకై ఖమ్మంలో పోరు జాతర చేసిన అడవి బిడ్డలు

Satyam NEWS

రోట‌రీ ఒకేష‌న‌ల్ ఎక్స్ లెన్స్‌ అవార్డులు: విద్య‌ల న‌గ‌రానికి రానున్న హైకోర్టు జ‌స్టిస్

Satyam NEWS

వరంగల్ అర్బన్ లో దొరికిన 10 కిలోల గంజాయి

Satyam NEWS

Leave a Comment