31.2 C
Hyderabad
May 3, 2024 02: 35 AM
Slider నల్గొండ

పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి

#Uttamkumar Reddy

లాక్ డౌన్ లో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్ తో కలిసి ఆయన నేడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఎం.పి.పి అరెస్ట్: పోలీస్ స్టేషన్ కు తరలింపు

Satyam NEWS

కరెంటు ఎందుకు పోతుంది? బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి?

Satyam NEWS

సేఫ్:పాఠశాల వ్యాన్ బోల్తా విద్యార్థులకు గాయాలు

Satyam NEWS

Leave a Comment