26.7 C
Hyderabad
May 3, 2024 08: 36 AM
Slider చిత్తూరు

తిరుపతిలో ఒక రౌడీషీటర్ దారుణ హత్య

murder

తిరుపతి లో రౌడీ షీటర్ బెల్టు మురళిని దారుణంగా హత్య చేశారు. లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ వద్ద రోడ్డు పై అతికిరాతకంగా అతడిని నరికి చంపారు. మొత్తం 8 మంది కలిసి ఈ హత్య చేసినట్టు స్థానికుల చెబుతున్నారు. రౌడీ షీటర్ బెల్టు మురళి ఒక మర్డర్ కేసులో ప్రదాన నిందితుడు.

అంతే కాకుండా తిరుపతి పట్టణంలో అతడిపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరో కక్షగట్టి అతడిని చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హంతకుల కోసం తిరుపతి పోలీసుల వేట కొనసాగిస్తున్నారు.

Related posts

కోర్టుల చుట్టూ తిరుగుతున్న విద్యార్ధి నాయకులు

Satyam NEWS

భారత్ బంద్ కు జగన్ మద్దతు కంటితుడుపు చర్యే

Satyam NEWS

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment