28.7 C
Hyderabad
May 15, 2024 02: 06 AM
Slider కడప

ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్షలు

rtc workers

ఆర్టీసీ కార్మికుల పై రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానానికి నిరసన గా కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద యన్.ఎం యూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామూహిక నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ దీక్ష లో ఆర్టీసి ఉద్యోగులు, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 128 డిపోలు, నాలుగు వర్క్ షాపుల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ వ్యతిరేక విధానాలకు ఈ నిరసన తెలియ జేశారు. విలీన కమిటీ నివేదిక ఆధారంగా కాకుండా ఆర్టీసీ కార్మికుల విధులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం తగదన్నారు.

Related posts

నూతన సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శానంపూడి

Satyam NEWS

వర్షం లో తడిసి ముద్దవుతున్న విజయనగరం…!

Satyam NEWS

సిబ్బందికి మేలు చేయనిది ఈ ఆర్టీసీ సమ్మె

Satyam NEWS

Leave a Comment