37.2 C
Hyderabad
May 1, 2024 12: 39 PM
Slider మెదక్

సంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సెల్స్ కు మంచి ఆదరణ

#HMDA

సంగారెడ్డి జిల్లా పరిధిలోని 17 ల్యాండ్ పార్సెల్ విక్రయానికి వీలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) అధికారులు, సంగారెడ్డి జిల్లా రెవిన్యూ అధికారులు గురువారం గీతం యూనివర్సిటీ లో నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశానికి బిడ్డర్లు పోటా పోటీగా పాల్గొని విజయవంతం చేశారు. దాదాపు 150 మంది ఔత్సాహికులు, రియాల్టీల ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు.

ఈ ఫ్రీ బిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ (ఈవో) గంగాధర్, సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో మహేష్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సిపిఓ) గంగాధర్ లతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన అమీన్ పూర్, ఇస్నాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పార్షిల్స్ ఉండడంతో ఎంతో మంది ఔత్సాహికులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు.

Related posts

ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్‌.. కాంగ్రెస్ లోకి జంప్

Sub Editor

ఎమ్మెల్సీ ఎర చూపి టీడీపీ నేతలకు గాలం

Satyam NEWS

దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతి గ్రామగ్రామాన నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment