ఈ నెల 18 నుండి మునుగోడు లో ప్రచారానికి బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. ఈ నెల 18 నుంచి 23 వరకు మునుగోడు లో పార్టీ అభ్యర్ధి రాజగోపాల్రెడ్డి విజయానికి ప్రచారం చేయనున్న సంజయ్, అనేక చోట్ల కీలక నేతల్తో సమావేశం కూడా కెనున్నారు. ఈ నెల 18 న మర్రి గూడ మండలం నుంచి రోడ్ షో ప్రారంభం కానుండగా ఈ నెల 23 వరకు మునుగోడు నియోజకవర్గంలో రోడ్ షో ల ద్వారా ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ ల నుండి పలువురు నేతలు బిజేపి లో చేరానున్నట్లు సమాచారం.
previous post
next post