37.2 C
Hyderabad
May 6, 2024 11: 54 AM
Slider గుంటూరు

రాజధాని గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

penumaka

అంతా బాగుందని అనుకోవడమే కాని వాస్తవానికి రాజధాని ప్రాంతంలో అలా కనిపించడం లేదు. జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. గుంటూరుజిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక  పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బంది నేడు ధర్నా చేశారు.

కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రావలసిన  జీతాలు తక్షణమే చెల్లించాలని వారు ఆందోళన చేస్తున్నారు.

Photo courtesy N Media

Related posts

ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు డబ్బు దోచేశారు

Satyam NEWS

ఆర్‌ఆర్‌ఆర్ పై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు

Sub Editor 2

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

Satyam NEWS

Leave a Comment