అంతా బాగుందని అనుకోవడమే కాని వాస్తవానికి రాజధాని ప్రాంతంలో అలా కనిపించడం లేదు. జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. గుంటూరుజిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బంది నేడు ధర్నా చేశారు.
కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రావలసిన జీతాలు తక్షణమే చెల్లించాలని వారు ఆందోళన చేస్తున్నారు.
Photo courtesy N Media