26.7 C
Hyderabad
May 3, 2024 08: 43 AM
Slider ప్రత్యేకం

ఆర్‌ఆర్‌ఆర్ పై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు

#rrr

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో  రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులే కాకుండా రాజకీయనాయకులు కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2021-22 గాను భారత ఎగుమతులు సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు 418 బిలియన్‌ డాలర్లను తాకేశాయి. ఈ నేపథ్యంలో గోయల్‌ మీడియాతో నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం గురించి ప్రస్తావించారు. 750  కోట్ల వ‌సూళ్ల‌తో ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచింద‌ని విన్నాను. ఆర్ఆర్ఆర్ చిత్రం లాగే ఇండియ‌న్ ఎకాన‌మీ కూడా రాకెట్‌లా దూసుకుపోతుందని పీయూష్‌ గోయల్‌ అన్నారు.

Related posts

ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

Satyam NEWS

హెరాస్ మెంట్: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

Satyam NEWS

పల్లె జాతర

Satyam NEWS

Leave a Comment