మరో రెండు నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్న టాక్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న వేళ…. విశాఖ రేంజ్ లో భారీగా సీఐ లు, ఎస్ ఐలను బదిలీ చేశారు.. రేంజ్ ఐజీ హరికృష్ణ. సదరు ఉత్తర్వుల ప్రకారం, ఇరవై మంది సీఐ లు, 34మంది ఎస్ ఐలకు స్థాన చలనం కలిగింది. సిక్కోలు, విశాఖ, విజయనగరం, పార్వతీపురం, జిల్లాలలో చాలా మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తు రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.