38.2 C
Hyderabad
April 28, 2024 21: 25 PM
Slider రంగారెడ్డి

రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీలో చర్చ

#kolanusrinivasareddy

రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ముందుగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అనంతరం లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోలన్ రాజశేఖర్ రెడ్డి, జూలకంటి లక్ష్మారెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆయా డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కోరిన కోర్కెలు తీర్చే మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు 28 నుండి

Bhavani

ఆర్ధికంగా పతనమైపోయిన ఉక్రెయిన్: మరి కొన్ని దేశాలు కూడా…

Satyam NEWS

అసలు ఉత్తరాంధ్ర కు వైఎస్సార్సీపీ ఏం చేసింది?

Satyam NEWS

Leave a Comment