కరోనా ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవటంతో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో ఈ రైళ్లు ఉన్నాయి.
02743 గూడూరు – విజయవాడ రైలును జూన్ 2 నుంచి 16 వరకు,
విజయవాడ-గూడూరు రైలును జూన్ 1 నుంచి 15 వరకు,
గుంటూరు-వికారాబాద్ జూన్ 1 నుంచి 15 వరకు,
విజయవాడ-సికింద్రాబాద్ జూన్ 1 నుంచి 15 వరకు,
సికింద్రాబాద్-విజయవాడ జూన్ 1 నుంచి 15 వరకు,
నర్సాపూర్-నిడదవోలు జూన్ 1 నుంచి 15 వరకు,
కాచీగూడ- గుంటూరు జూన్ 1 నుంచి 15 వరకు,
ఆదిలాబాద్ – హెచ్ఎస్ నాందేడ్ జూన్ 1 నుంచి 15 వరకు,
చెన్నై సెంట్రల్ – విజయవాడ జూన్ 1 నుంచి 15 వరకు,
విజయవాడ – చెన్నై సెంట్రల్ జూన్ 1 నుంచి 15 వరకు,
చెన్నై సెంట్రల్ – తిరుపతి జూన్ 1 నుంచి 15 వరకు,
తిరుపతి – చెన్నై సెంట్రల్ జూన్ 1 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.