తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని జగిత్యాల జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ మాజీ మండల శాఖ అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మైనార్టీ సెల్ అధ్యక్షుడు అసిఫ్, బీసీ సెల్ కాడారీ రాయుడు, చంద్రయ్య, చిన్న లక్ష్మణ్ రాయనర్స్, రాయమల్లు, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, రాజు, కర్నె శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు.