38.2 C
Hyderabad
April 29, 2024 20: 31 PM
Slider రంగారెడ్డి

గణనాధుని పూజలో పాల్గొన్న కార్పోరేటర్‌ సింగిరెడ్డి శిరీషసోమశేఖర్‌రెడ్డి

#asraonagar

ఏఎస్‌రావు డివిజన్‌ కుషాయిగూడలోని  యువ తేజ ఫ్రడ్స్‌ యూత్‌ బబ్బీ  ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా  ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డి , పిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి  ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  యువ తేజ ఫ్రడ్స్‌ యూత్‌ బబ్బీ  ఆధ్వర్యంలో జరిగిన  అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో  మరియు కమలానగర్‌  హెచ్‌కె యూత్‌ ఆధ్వర్యంలో జరిగిన అన్నప్ర్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు నీరుకొండ సతీష్‌బాబు , ఎస్‌ఎ.రహీం, పసల ప్రసాద్‌, బోళ్ళ వెంకటేష్‌, వెంకటేశ్వరరావు, రామ్మోహన్‌, రవీందర్‌ తదితరలు పాల్గొన్నారు.

ఉప్పల్‌, సత్యం న్యూస్

Related posts

సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై త్రివిక్ర‌మ‌ అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Satyam NEWS

శ్రీకాకుళం నగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

Satyam NEWS

‘మీతోనే మేం దేనికైనా’ కరపత్రాల పంపిణీ

Bhavani

Leave a Comment