18.7 C
Hyderabad
January 23, 2025 03: 08 AM
Slider రంగారెడ్డి

గణనాధుని పూజలో పాల్గొన్న కార్పోరేటర్‌ సింగిరెడ్డి శిరీషసోమశేఖర్‌రెడ్డి

#asraonagar

ఏఎస్‌రావు డివిజన్‌ కుషాయిగూడలోని  యువ తేజ ఫ్రడ్స్‌ యూత్‌ బబ్బీ  ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా  ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డి , పిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి  ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  యువ తేజ ఫ్రడ్స్‌ యూత్‌ బబ్బీ  ఆధ్వర్యంలో జరిగిన  అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో  మరియు కమలానగర్‌  హెచ్‌కె యూత్‌ ఆధ్వర్యంలో జరిగిన అన్నప్ర్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు నీరుకొండ సతీష్‌బాబు , ఎస్‌ఎ.రహీం, పసల ప్రసాద్‌, బోళ్ళ వెంకటేష్‌, వెంకటేశ్వరరావు, రామ్మోహన్‌, రవీందర్‌ తదితరలు పాల్గొన్నారు.

ఉప్పల్‌, సత్యం న్యూస్

Related posts

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ

mamatha

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలి

mamatha

కబ్జా చేసుకున్న భూమి నుంచి వెళ్లిపొమ్మంటే సర్పంచ్ కుటుంబం హల్ చల్

Satyam NEWS

Leave a Comment