31.7 C
Hyderabad
May 2, 2024 11: 01 AM
Slider వరంగల్

ములుగు శ్రీ క్షేత్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పూజలు

#mulugu temple

ములుగు జిల్లా కేంద్రం లోని శ్రీ క్షేత్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పర్వదినాన్ని   పురస్కరించుకొని ఆలయ అర్చకులు పొడిచేటి శేషాచర్యులు వేదమంత్రాలతో లక్ష్మీదేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా  సాయంత్రం  మహిళలు పూజలో పాల్గొని అష్టైశ్వర్యాలు కలుగాలని వ్రతాలు  వాయినాల కార్యక్రమాలతోపాటు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో   గండ్రకోట కుమార్, డా. సుతారి సతీష్, కొత్తపల్లి బాబూరావు, సలుపాల శీను, గంధం విజేందర్, భక్తులు పాల్గొన్నారు

Related posts

అర్హులైన ప్రతి ఒక్కరికీ అసరా పెన్షన్స్

Satyam NEWS

హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ తప్పదు?

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థాన భూముల్లో హరితహారం

Satyam NEWS

Leave a Comment