26.7 C
Hyderabad
May 3, 2024 07: 18 AM
Slider చిత్తూరు

తిరుపతిలో డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

#tirupati

తిరుపతిలో ఒక విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈ  ఘటన జరిగింది. మృతుడు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న  రవితేజ విద్యార్థి గా పోలీసులు గుర్తించారు. కళాశాల హాస్టల్ లోనున్న ఫ్యానుకు ఉరి వేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జయలక్ష్మిపురం పంచాయితీ కటిగాని కాలువ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చంద్రగిరి ఎస్.ఐ  హిమబిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

40 ఏళ్లు కష్టపడ్డ చిన్నారెడ్డికి కాకుండా 40 రోజుల కింద చేరిన వారికి టికెట్టా?

Satyam NEWS

ఉత్తర కర్ణాటకలో భారీ వర్షంతో కల్లోలం

Satyam NEWS

కోవిడ్ ఎలర్ట్: మీడియా పాయింట్ వద్ద నో ఎంట్రీ

Satyam NEWS

Leave a Comment