ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా మీడియా పాయింట్ వద్దకు ఎవరిని అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ దృష్ట్యా మీడియా పాయింట్ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
previous post