32.7 C
Hyderabad
April 27, 2024 02: 29 AM
Slider ముఖ్యంశాలు

కోవిడ్ ఎలర్ట్: మీడియా పాయింట్ వద్ద నో ఎంట్రీ

#AP Assembly

ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా మీడియా పాయింట్ వద్దకు ఎవరిని అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ దృష్ట్యా మీడియా పాయింట్‌ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్‌ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Related posts

లోన్ పేరుతో మహిళపై అత్యాచారయత్నం

Bhavani

మందు కొట్టి బైక్ లు న‌డిపిన‌వారిపై కేసులు బుక్ చేస్తున్న పోలీసులు

Satyam NEWS

నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కలిసిన నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్

Satyam NEWS

Leave a Comment