ములుగు మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి భానొత్ లక్ష్మా బ్లేడ్ క్యాన్సర్ తో మరణించారు, విషయం తెలుసుకున్న సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ వ్యవస్థాపకులు, ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, సర్వర్ పౌండేషన్ సభ్యులతో కలిసి శనివారం ఉదయం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మృతుని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చి, దహన సంస్కారాల నిమిత్తం సాయం అందించారు.
previous post