33.2 C
Hyderabad
May 14, 2024 13: 06 PM
Slider వరంగల్

అంతిమ యాత్రలో పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

ములుగు మండలం  వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి భానొత్ లక్ష్మా బ్లేడ్ క్యాన్సర్ తో మరణించారు, విషయం తెలుసుకున్న సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్  వ్యవస్థాపకులు, ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, సర్వర్ పౌండేషన్ సభ్యులతో కలిసి శనివారం  ఉదయం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మృతుని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చి, దహన సంస్కారాల నిమిత్తం సాయం అందించారు.

Related posts

సైబర్ సేఫ్టీ పై జాన్సన్ గ్రామర్ స్కూల్ లో వర్క్ షాప్

Satyam NEWS

మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపిలు 71 మంది ఎమ్మెల్యేలు

Satyam NEWS

Atrocious: యువతిపై దాడిచేసిన ప్రేమోన్మాది

Satyam NEWS

Leave a Comment