29.7 C
Hyderabad
May 2, 2024 04: 38 AM
Slider జాతీయం

ఎకానమీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ

subramanyaswamy

ఇండియన్ ఎకానమీ స్థిరంగా ఉండాలంటే భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని అన్నారు సుబ్రమణ్య స్వామి.మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలోజరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఓ విలేకరి ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించారని అన్న సందర్భంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Related posts

ఆంధ్రా జల దోపిడికి కేసీఆర్ బాధ్యత వహించాలి

Satyam NEWS

నిండిన కుంటలు గండి పడుతున్న కాల్వలు

Satyam NEWS

ములుగు బస్టాండ్ లో ఆగని చోరీలు: పనిచేయని సీసీ కెమెరాలు

Satyam NEWS

Leave a Comment