37.2 C
Hyderabad
April 30, 2024 12: 30 PM
Slider ఆంధ్రప్రదేశ్

నో రెస్పాన్స్: 30వ రోజుకు చేరిన అమరావతి నిరసనలు

amravathi farm

ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు నేడు 30వ రోజుకు చేరాయి. పండుగ రోజు కూడా రాజధాని రైతులు పోరు కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు వెలగపూడిలో రైతులు నిరాహారదీక్షలు కూడా చేస్తున్నారు. రైతులు రాజధానిని పరిరక్షించుకునేందుకు పండగ రోజు పస్తులు ఉండాలని నిర్ణయించుకున్నారు.  రైతులు, మహిళలు బుదవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసం చేశారు. రాజధాని రైతులు వెలగపూడి, కృష్ణాయపాలెంలో 30వ రోజు రైతులు రిలే దీక్షలు చేయనున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు కొనసాగనున్నాయి.

Related posts

టెలికం కంపెనీలకు కొత్త నిబంధనలు

Sub Editor

కొత్త రాష్ట్రపతి ఎవరో?

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Satyam NEWS

Leave a Comment