సూర్యాపేట జిల్లా, పాలకవీడు మండలం, జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలకు ముస్తాబైంది. జాన్ పహాడ్ దర్గాలో రేపటి నుండి మూడు రోజుల పాటు జాన్ పాక్ షహీద్ బాబా… భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తజనం పెద్ద ఎత్తున హాజరవనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, వక్స్బోర్డు ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
previous post