ప్రభుత్వాల ఏర్పాటుకు బిజేపి కసరత్తు
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన బిజేపి ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి పరిశీలకులను నియమించింది. ఉత్తర్ ప్రదేశ్ పరిశీలకునిగా...