అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ, అన్నారం, రైతునగర్ గ్రామాలలో ఈరోజు పర్యటించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గ్రామాలలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన గ్రామ సభలలో...