అమరావతి కేసుపై సుప్రీం రిజిస్ట్రార్ కు జగన్ ప్రభుత్వం లేఖ
విశాఖపట్నం రాజధాని అని ప్రకటించేసిన ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు కేసుపై ఇప్పుడు తొందరపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్...