నవరత్నాలతో మైనారిటీలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం
మైనారిటీ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ నవరత్నాల అమలు కోసం తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీలకు ద్రోహం చేస్తున్నదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. 2018-19,...