ఉత్తరప్రదేశ్ లో మదర్సాల ఆదాయ వనరులపై సర్వే
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. సర్వేలో 11...