ప్రభుత్వానికి వంత పాడుతున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కి 20 ఏళ్లలో ఉన్న క్లీన్ ఇమేజ్ తుడిచి పెట్టుకొని పోయిందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు. కడప జిల్లా...
అధికార పార్టీకి ఆప్తమిత్రులుగా మారిపోయే పోలీసు అధికారులకు అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసు అనంతర పరిణామాలు కనువిప్పు కలిగించాలి. అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటికే చాలా మంది పోలీసు అధికారులలో...
నంద్యాలలో జరిగిన ఘోరమైన సంఘటన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. పోలీసుల వేధింపులకు ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఈ...
తాడేపల్లిలోని ఓ నిర్మాన్యూష ప్రాంతంలో 11 కార్లు, ఖాళీ ప్రదేశంలో టెంట్లు వేసుకుని కొందరు ఉంటుండటంతో ఒక్క సారిగా స్థానికులు కంగారు పడ్డారు. రెండు రోజులుగా కార్లలో వచ్చి టెంట్లు వేసుకుని వారు ఉండటంతో...