ఆటో కార్మికులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్ధిక సాయంతో ఆదుకోవాలి
ఆటో కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసినాయని,నెలకి మూడు నాలుగు మార్లు డీజిల్, పెట్రోల్ ,గ్యాస్ ధరలు పెంచడంతో వీరి జీవన పరిస్థితులు అయోమయంగా తయారైందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి...