ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా రాజ్యశ్యామల యాగాన్ని తలపెట్టారు. గతంలో 2014లో సీఎం కేసీఆర్ రాజ్యసమల యాగం చేశారు. మళ్లీ 2018లోను యాగం చేసి తెలంగాణలో తిరిగి...
ఈనెల 14న దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. హస్తినలోని సర్దార్ పటేల్మార్గ్లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ...
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ కృషి చేస్తుందని బి ఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి...
జాతీయ రాజకీయాలకు సీఎం కేసిఆర్ మార్గదర్శకుడు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ...
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశంపై బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగితొంది. ఇరు పార్టీల పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా...
దేశ అభి వృద్ది బీఆర్ఎస్ తోనే సాధ్యం మవుతొందని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సందర్భంగా ప్రకటనకు మద్దతుగా ...