కేంద్ర బడ్జెట్ పై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్...
రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ఫిబ్రవరి ఆరో తేదీన ప్రవేశపెట్టనుంది. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో మంత్రి హరీశ్రావు, మండలిలో వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి మూడో తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమయ్యే...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో 400 మందికి పైగా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 31 నుంచి...