ఫోన్ కొనివ్వలేదని తల్లిని హత్యచేసిన కొడుకు
మొబైల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లితో గొడవ పడిన కుమారుడు, నిరాకరించిందన్న కోపంతో దారుణంగా హతమార్చాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన...