రేణిగుంట విమానాశ్రయంలో నేలపై కూర్చుండిపోయిన చంద్రబాబు
కరోనా నిబంధనల పేరుతో తన నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రేపు 5వేల మందితో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు...