అక్రమంగా సాయం పొందుతున్న పాస్టర్లపై చర్యకు కేంద్రం ఆదేశం
ఎస్ సి, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగి ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ పాస్టర్లకు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కొందరు అందుకుంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....