అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి దాచుకున్న డబ్బును కరోనా కష్టకాలంలో విరాళంగా ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నారు సావిత్రి. ఆంధ్రా యూనివర్సిటీలో క్లర్కుగా పని చేసిన సావిత్రి పదవీ విరమణ చేశారు. ప్రతిరోజూ...
రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలుకుతూ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రూ.25 లక్షల 55 వేలు విరాళం ఇచ్చారు....
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఎందరో సహాయం చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీ వాసులు, యూత్ కమిటీ సభ్యులు అదే బాటలో నడుస్తూ తమకు చేతనైన సాయం చేస్తున్నారు. 26 మంది కలిసి...
సింహపురి వాణిజ్య మండలి, దాల్ మిల్లు అసోసియేషన్స్, టమరాండ్ మర్చంట్స్ అసోసియేషన్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ కరోనా సందర్భంగా విరాళాలు అందచేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ కు...