భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగి గాంబియాలో 60 మంది చిన్నారులు మరణించిన సంఘటన మరువక ముందే ఉజ్బెకిస్థాన్లో అదే విధంగా 18 మంది చిన్నారులు మృతి చెందారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో...
గాంబియాలో చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ఆం దోళన వ్యక్తం చేశారు. భారత్లో తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్లతో ఈ చిన్నారులందరూ మరణించడం తీవ్రమైన...
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన డీకాంగెస్టెంట్ మరియు దగ్గు సిరప్ తాగి పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ సిరప్లను...