ఎపి పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎనిమిదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా అన్యాయం చేస్తుంటే, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏమి చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న ఆర్ పి లకు గడిచిన ఆరు మాసాల నుండి అలవెన్సులు ఇవ్వకుండా వారితో పని చేయించుకుంటున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు...
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దాని ,అంబానీ రిలయన్స్ సంస్థలకు మన దేశ పంట ఉత్పత్తులను అప్పగిస్తూ కొత్తగా తీసుకువచ్చిన మూడు చట్టా లు దేశ వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించి రైతులుకూలీలుగా...
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గుండ్రాపల్లి గ్రామ వీరులు చరిత్రలో నిలిచిపోయారని, వారి పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గ దర్శకం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...
గిరిజన, ఆదివాసి కుటుంబంలో జన్మించిన భద్రాచలం మాజీ శాసనసభ్యులు సున్నం రాజయ్య ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడని సీ.పీ.ఐ.యం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల...
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర నాయకులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం విలేకరులతో...
కరోనా కష్ట సమయంలోఎవరు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులను తెరిచిందో స్పష్టం చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ప్రజల భద్రతను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారం...