ఇద్దరు కోడళ్లను హత్య చేసిన మామ
కర్నూలు జిల్లాలో తోడికోడళ్లను దారుణంగా హతమార్చిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విచారణలో సంచలన నిజం వెలుగు చూసింది. పిల్లలు పుట్టలేదనే కారణంతో తోటికోడళ్లను మామే నిర్ధాక్షణ్యంగా చంపేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు....