విపరీతంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రుతుపవనాలు బలంగా గానీ, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణులు గానీ లేనందున వర్షాలు లేక సూర్యతాపం పెరుగుతోంది. సాధారణం కంటే ఆదివారం తెలంగాణలో 3.1 నుంచి 5 డిగ్రీల సెల్షియస్...