ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో తమకు సంబంధం లేదని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నామని,...
ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిదని రుజువు చేస్తూ బీజేపీ మరో స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియోను విడుదల చేసి...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఢిల్లీ బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు ఈ కుంభకోణం గురించి, ఈ కుంభకోణంలోని పాత్రధారుల గురించి విపరీతమైన హడావుడి చేస్తున్నా...