సైనికులతో దీపావళి వేడుకలు
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనికులతో దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాని కార్గిల్ చేరుకున్నారు. కార్గిల్ సైనికులతో కలిసి మోదీ పండగ సంబరాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2014లో...