టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ, ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై దాడులు పూర్తి కాకముందే, మరో గ్రనైట్ వ్యాపారి , టిఆర్ఎస్ రాజ్యసభ సభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కార్యాలయాలపై దాడులు జరిగాయి . హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలోని ఆఫీసులో నూ, హైదరాబాద్లోని ఇంటితో పాటు కరీంనగర్ కార్యాలయంలోనూ తనిఖీలు జరగాయి. విలువైన పత్రాలు వారికి దొరికినట్లు సమాచారం.
previous post