30.7 C
Hyderabad
April 29, 2024 04: 04 AM
Slider ముఖ్యంశాలు

ఎం‌పి రవి కార్యాలయంపై ఈడి దాడులు

#gayatriravi

టీఆర్ఎస్‌ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ, ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై దాడులు పూర్తి కాకముందే, మరో గ్రనైట్ వ్యాపారి , టి‌ఆర్‌ఎస్ రాజ్యసభ సభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర  (గాయత్రి రవి) కార్యాలయాలపై దాడులు జరిగాయి . హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని ఆఫీసులో నూ,  హైదరాబాద్‌లోని ఇంటితో పాటు కరీంనగర్‌ కార్యాలయంలోనూ తనిఖీలు జరగాయి. విలువైన పత్రాలు వారికి దొరికినట్లు సమాచారం.

Related posts

కేంద్ర పథకాలను తన పేరుతో వాడుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

కిల్లింగ్: జర్నలిస్టు సునీల్ రెడ్డి దారుణ హత్య

Satyam NEWS

అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు: బాసర బంద్

Bhavani

Leave a Comment