బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో సేంద్రియ ఎరువుల తయారీ పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ జిల్లా కోర్డినేటర్ శంకర్ పలు అంశాలపై...
నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం...
బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో నిర్మిస్తున్న ఎరువు షెడ్డు పనులను ఎంపీడీఓ ఆనంద్ ఎంపిపి అశోక్ పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మూడు ఆదర్శ గ్రామాలుగా ఎంపికైన వాటిలో రాజుల...