రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటి...
రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల అయోమయ...