వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో విజయవాడలో నిర్వహిస్తున్న అష్టోత్తర శత(108) కుండాత్మక చండి,రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలం కేంద్రంలోని శ్రీ మాత చారిటబుల్ ట్రస్ట్ త్రిశత్యాత్మక చండీపీఠం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం నాడు సకలజన సంరక్షణార్థం,...