ములుగు జిల్లా కలెక్టర్ స్వచ్ఛతా హీ సేవా గోడ పత్రిక ను ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామపంచాయతీలలో...
రాష్ట్రంలో నూరు శాతం జనన,మరణాల నమోదు(రిజిస్ట్రేషన్) జరిగేలా గ్రామ పంచాయితీలు,మున్సిపాలిటీలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు. ఆధార్ అనుసంధానిత జనన మరణ ధృవీకరణ అంశంపై బుధవారం వెలగపూడి...
గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...