సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వేపలసింగారం గ్రామంలో సోమవారం సర్పంచ్ శిరీష కొండారెడ్డి గ్రామలో తిరుగుతూ ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సియం...
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి తోపాటు పచ్చదనాన్ని సాధించుకోవాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని అంతే ప్రతి ఏటా హరితహారం పేరుతో...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన గ్రామాలను ప్రగతి...